ఆంధ్రప్రదేశ్
-
బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్
తెలంగాణన్యూస్: పెద్దారెడ్డి పాదయాత్రలో జేసీపై సిద్ధార్థ రెడ్డి విమర్శలు నీలాంటి బచ్చా లీడర్లు చాలా మంది వచ్చిపోయారన్న జేసీ రాత్రిపూట కన్ను ఎగరేస్తే ఎలా ఉంటుందో నీకు…
Read More » -
త్రిబుల్ ఐటీ ఫలితాల్లో మర్రిపూడి మండలం నుండి ఏడుగురు విద్యార్థులు ఎంపికయ్యారు…
తెలంగాణన్యూస్ :కాకర్ల -మర్రిపూడి): మర్రిపూడి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సోమవారం ప్రభుత్వం ప్రకటించిన త్రిబుల్ ఐటి ఫలితాల్లో ఏడుగురు విద్యార్థులు సీట్లు పొందినట్లుగా మండల విద్యాశాఖ అధికారి…
Read More » -
ఎస్ఎల్బీసీ సొరంగం కూలిపోవడం.. రేవంత్ చేతగాని తనానికి నిదర్శనం : హరీశ్రావు
కోట్లాది రూపాయల ప్రజాధనంతో చేపడుతున్న ఎస్ఎల్బీసీ సొరంగం కూలిపోవడం కాంగ్రెస్ సర్కార్ అసమర్ధతకు, చేతగాని తనానికి నిదర్శనం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ధ్వజమెత్తారు.…
Read More » -
చైనాలో కొవిడ్ తరహా కొత్త వైరస్
నాకు చెందిన పరిశోధకులు ఓ కొత్త రకమైన కరోనా వైరస్ను గుర్తించారు. గబ్బిలాల్లో గుర్తించిన ఈ కొత్త వైరస్ను హెచ్కేయూ5-కోవ్-2గా పిలుస్తున్నారు. కొవిడ్-19కు కారణమైన సార్స్-కోవ్-2ను ఈ…
Read More » -
ఆరేండ్లలో రద్దీ రెట్టింపు
హైదరాబాద్ ఎయిర్పోర్టులో రాబోయే ఆరేండ్లలో ప్రయాణీకుల రద్దీ దాదాపు రెట్టింపు కానుందని జీఎమ్మార్ గ్రూప్ అంచనా వేస్తున్నది. ఇక్కడి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని (ఆర్జీఐఏ) జీఎమ్మార్…
Read More » -
పాకిస్థాన్లో మార్మోగిన భారత జాతీయ గీతం..! సోషల్ మీడియాలో వీడియో వైరల్..!
పాకిస్థాన్ వేదికగా జరుగుతున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకున్నది. లాహోర్లోని గడాఫీ స్టేడియంలో ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ జరుగుతున్నది. మ్యాచ్కు ముందు మ్యాచ్లో…
Read More » -
నందిగామ మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికతో విమర్శకుల నోళ్లు మూయించిన తంగిరాల సౌమ్య
నందిగామ మున్సిపల్ చైర్మన్ మండవ వరలక్ష్మి మరణంతో చైర్ పర్సన్ ఎన్నిక అనివార్యం అయ్యింది మొత్తం 20 మంది కౌన్సిలర్లు ఉన్న మున్సిపాలిటీ లో ఇద్దరు అభ్యర్థులు…
Read More » -
డిప్యూటీ సీఎం అంశంపై ఎవరూ బహిరంగంగా మాట్లాడవద్దు: జనసేన కేంద్ర కార్యాలయం
కూటమిలో కలకలం రేపుతున్న డిప్యూటీ సీఎం అంశం దీనిపై మాట్లాడొద్దని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన టీడీపీ హైకమాండ్ సోషల్ మీడియాలో కూడా స్పందించవద్దని జనసైనికులకు జనసేన…
Read More » -
సైఫ్ ఆరోగ్యంపై లీలావతి ఆసుపత్రి వైద్యుల అప్డేట్ ఇదే..!
ఆయన నడవగలుగుతున్నారని వెల్లడి అలాగే, బాగానే మాట్లాడగలుగుతున్నారన్న డాక్టర్లు బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్ బాంద్రాలోని ఆయన నివాసంలో ఓ దుండగుడి చేతిలో గాయపడిన విషయం…
Read More » -
కూర్చొని మాట్లాడుకుందాం.. నేను ఒంటరిగానే వస్తా: మంచు మనోజ్ పోస్ట్ వైరల్
సోషల్ మీడియా వేదికగా మంచు విష్ణు, మంచు మనోజ్ వరుస పోస్టులు తాజాగా మనోజ్ ‘ఎక్స్’ వేదికగా మరో ఆసక్తికర పోస్ట్ అయితే, ఈ పోస్టు ఎవరిని…
Read More » -
నేటి నుంచి థియేటర్లలో పుష్ప-2 రీలోడెడ్ వెర్షన్: అల్లు అర్జున్
భారతీయ సినీ రికార్డులు తిరగరాసిన తెలుగు చిత్రం తాజాగా 20 నిమిషాల అదనపు ఆటతో రీలోడెడ్ వెర్షన్ సరికొత్త అనుభూతిని కలిగిస్తుందన్న అల్లు అర్జున్ బన్నీ…
Read More » -
వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో పలు పథకాలకు శ్రీకారం: సీఎం చంద్రబాబు
సమావేశం అనంతరం రాజకీయ అంశాలపై చర్చ వివిధ పథకాల అమలుకు సిద్ధం కావాలన్న చంద్రబాబు పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నిర్దేశం వచ్చే…
Read More » -
యువతకు ఉద్యోగాలు, పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా మంత్రి లోకేశ్ దావోస్ టూర్!
ఈ నెల 20 నుంచి 24 వరకు దావోస్లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు మంత్రి లోకేశ్ ఐదు రోజుల పర్యటనలో 50 మందికిపైగా ప్రముఖులతో…
Read More » -
స్మార్ట్ మీటర్లు పూర్తిగా రద్దు చేయాలి
విజయవాడ: స్మార్ట్ మీటర్లు పూర్తిగా రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.విద్యుత్ బిల్లుల భారాలను వ్యతిరేకిస్తూ భోగి మంటల్లో విద్యుత్…
Read More »